Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదుపు తప్పి బీభత్సం సృష్టించిన ఎలక్ట్రిక్ బస్సు - ఐదుగురి మృతి

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (08:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఓ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి మూడు కార్లు, పలు మోటార్ సైకిళ్లను ఢీకొట్టింది. అంతటితో ఆగని ఈ బస్సు పాదాచారులపైకి కూడా దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. బీభత్సం సృష్టించిన బస్సు చివరకు ఓ లారీని ఢీకొని ఆగింది. 
 
ఈ బస్సు బీభత్స సమాచారం వార్త అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, ఈ బీభత్సానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాన్పూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments