Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ: తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్.. ఆరుగురు మృతి

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (17:03 IST)
యూపీలోని శ్రావస్తి జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ఐకోనా పోలీస్ స్టేషన్ పరిధిలోని సోన్‌రాయ్ గ్రామ సమీపంలో శనివారం ఇన్నోవా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఇన్నోవాలో ఉన్న వారంతా తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పంజాబ్ నుంచి శ్రావస్తిలోని కర్మోహన గ్రామానికి వస్తున్నారు. 
 
ఈ ఘటనలో క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఎనిమిది మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments