Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బాలిక ప్రైవేట్ భాగాల్లో అంతర్గత రక్తస్రావం.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది..

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (15:32 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారి కామాంధుడి చర్యకు బలైపోయింది. ఐదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన దుర్ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, అహ్మద్‌నగర్ జిల్లా కారేగావ్ గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శనివారం సాయంత్రం ఆటవిడుపు కోసం బయటికి వెళ్లారు. 
 
సరదాగా ఆడుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఐదేళ్ల చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్థానికుల సాయంతో ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక మరణించినట్లు ధ్రువీకరించారు. అనంతరం పోస్టు మార్టంకు బాలిక మృతదేహాన్ని తరలించారు.
 
అయితే పోస్టుమార్టం రిపోర్టులో ఆ బాలిక ప్రైవేట్ భాగాల్లో అంతర్గత రక్తస్రావం కారణంగా మరణించినట్లు తెలిసింది. దీంతో పాటు ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై అహ్మద్ నగర్ జిల్లా దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఇందుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments