Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో చేయి ఫ్రాక్చర్‌తో చికిత్స పొందుతూ బాలుడి మృతి

సెల్వి
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (13:32 IST)
కేరళలో చేయి ఫ్రాక్చర్‌తో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి చెందాడని, ప్రైవేట్ ఆసుపత్రిని కుటుంబ సభ్యులు నిందించారు. పాతనంతిట్ట (కేరళ)లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఐదేళ్ల బాలుడు మత్తుమందు ఇవ్వడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆరోపించారు. అతడి చేతికి ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
 
తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పాఠశాలలో ఆడుకుంటూ బాలుడు పడిపోయాడు. ఫ్రాక్చర్ అయిన చేతిని సరిగ్గా అమర్చడానికి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. 
 
"ఇది ఒక చిన్న డిస్‌లోకేషన్ మాత్రమే, కానీ మత్తుమందు ఇవ్వడం ద్వారా చేయి అమర్చవచ్చు అని ఆసుపత్రి అధికారులు చెప్పారు. కానీ మా బిడ్డ మరణించాడని.. బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments