Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో చేయి ఫ్రాక్చర్‌తో చికిత్స పొందుతూ బాలుడి మృతి

సెల్వి
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (13:32 IST)
కేరళలో చేయి ఫ్రాక్చర్‌తో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి చెందాడని, ప్రైవేట్ ఆసుపత్రిని కుటుంబ సభ్యులు నిందించారు. పాతనంతిట్ట (కేరళ)లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఐదేళ్ల బాలుడు మత్తుమందు ఇవ్వడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆరోపించారు. అతడి చేతికి ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
 
తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పాఠశాలలో ఆడుకుంటూ బాలుడు పడిపోయాడు. ఫ్రాక్చర్ అయిన చేతిని సరిగ్గా అమర్చడానికి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. 
 
"ఇది ఒక చిన్న డిస్‌లోకేషన్ మాత్రమే, కానీ మత్తుమందు ఇవ్వడం ద్వారా చేయి అమర్చవచ్చు అని ఆసుపత్రి అధికారులు చెప్పారు. కానీ మా బిడ్డ మరణించాడని.. బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments