Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి భంగపాటు ఖాయమా...? యూపీ, పంజాబ్, గోవాల్లో కమలం వాడుతుందట....

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటు ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెపుతున్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో భాజపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కమలం వాడిపోక తప్పదని లాలూ ప్రసాద్ య

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (16:03 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటు ఖాయమని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెపుతున్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో భాజపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందనీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కమలం వాడిపోక తప్పదని లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు.
 
ఈ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలే ప్రధాన కారకులని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రధానమంత్రి దేశ ప్రజల నడ్డి విరిచారనీ, ఇప్పుడా కోపాన్ని ప్రజలు తీర్చుకోబోతున్నట్లు ఆయన చెప్పారు. ఇక అమిత్ షాకు డబ్బులు తప్ప ఇంకేమీ పట్టదనీ, అసలు ఆయన రాజకీయ నాయకుడేనా అంటూ ప్రశ్నించారు. డబ్బు లావాదేవీలు తప్ప అమిత్ షా ఇక దేని గురించి పట్టించుకోరని లాలూ విమర్శించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments