Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధి కోసం వెళ్లారు.. ఐఎస్‌లో చేరారు.. ఆపై తిరిగిరాని లోకాలకు...

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో పని చేస్తున్న ఐదుగురు కేరళ వాసుల చనిపోయారు. సిరియాలోని ఐఎస్ ఉగ్రవాద శిబిరాలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో వారు హతమయ్యారు. ఈ మేరకు కేరళ ఇంటెలిజెన్స

Webdunia
సోమవారం, 3 జులై 2017 (06:31 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో పని చేస్తున్న ఐదుగురు కేరళ వాసుల చనిపోయారు. సిరియాలోని ఐఎస్ ఉగ్రవాద శిబిరాలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో వారు హతమయ్యారు. ఈ మేరకు కేరళ ఇంటెలిజెన్స్‌ విభాగానికి సమాచారం అందింది. 
 
ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లి ఆపై ఐఎస్ వైపు ఆకర్షితుడైన సిబి అనే వ్యక్తి మరణించినట్లు బంధువులకు సమాచారం అందింది. ముహదిస్‌ అనే మరోవ్యక్తి సిరియాలోని అలెప్పోలో మరణించాడు. పాలక్కాడ్‌ జిల్లాకే చెందిన అబూ తాహిర్‌ కూడా అమెరికా సైనిక దాడుల్లో చనిపోయాడు. అలాగే, సిరియాలోనే మరో ఇద్దరు కేరళవాసులు మరణించారని ఇంటెలిజెన్స్‌ విభాగం వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments