Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ మరణ వార్త విని తట్టుకోలేక 470 మంది మృతి.. రూ.50 వేల నష్టపరిహారం

అన్నాడీఎంకే అధినేత, దివంగత సీఎం జయలలిత మరణ వార్త విని తట్టుకోలేక మొత్తం 597 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సోమవారం ప్రకటించింది. అమ్మ అనారోగ్యం, మరణ వార్తలను విని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబీకులకు సా

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (09:22 IST)
అన్నాడీఎంకే అధినేత, దివంగత సీఎం జయలలిత మరణ వార్త విని తట్టుకోలేక మొత్తం 597 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సోమవారం ప్రకటించింది. అమ్మ అనారోగ్యం, మరణ వార్తలను విని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబీకులకు సానుభూతి తెలుపుతూ.. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలు చొప్పున కుటుంబాలకు పరిహారం అందజేయనున్నట్లు అన్నాడీఎంకే పేర్కొంది. 
 
డిసెంబర్ 11వరకూ జయలలిత మరణవార్త కారణంగా చనిపోయిన 470 కుటుంబాలకు ఏఐఏడీఎంకే పరిహారం ప్రకటించింది. మొదట 280 మందికి మాత్రమే ప్రకటించిన పార్టీ తరువాత మరో 190 మందికి కూడా ప్రకటించింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా చూస్తే మరో 127 మరణాలు నమోదు కావడంతో పరిహారం చెల్లించాల్సిన మొత్తం కుటుంబాల సంఖ్య 597కు చేరినట్లు అన్నాడీఎంకే పార్టీ తెలిపింది. 
 
మరోవైపు.. అదే సమయంలో జరిగిన మరో రెండు సంఘటనల్లో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరికి రూ.50,000ల పరిహారం చెల్లించనున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments