ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదం.. 47మంది మృతి.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాల పాలైయ్యారు. వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సమాచా

Webdunia
ఆదివారం, 1 జులై 2018 (14:07 IST)
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయాల పాలైయ్యారు. వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 30 మృతదేహాలను బస్సు నుంచి వెలికితీశారు.
 
ఆదివారం పౌరిగల్వార్‌ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. 45మంది ప్రయాణికులతో రామ్‌ నగర్‌ నుంచి బస్సు భోహన్‌‌కు బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 
 
మృతుల్లో 28 మంది రామ్‌నగర్‌కు చెందిన వారని గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా మృతులకు రూ.2లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల అందివ్వనున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments