Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో పానీపూరి ఆరగించి 50 మందికి అస్వస్థత - వీరిలో చిన్నారులు కూడా..

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (12:05 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. పానీపూరి ఆరగించిన 50 మంది చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో పది మంది మహిలలు కూడా ఉన్నారు. ఈ ఘటన కోడెర్మా జిల్లాలో జరిగింది. శుక్రవారం సాయంత్రం లోకై పంచాయతీ పరిధిలోని గోసైన్ తోలా ప్రాంతంలో వీధి వ్యాపారి వద్ద కొనుగోలు చేసిన పానీపూరీలు ఆరగించిన వారంతా అస్వస్థతకు లోనయ్యారు. ఆ తర్వాత వారంతా అస్వస్థతకు లోనయ్యారు. 
 
ఈ పానీపూరీలు ఆరగించిన వారంతా వాంతులు, విరేచనాలతో అనారోగ్యం పాలయ్యారు. అస్వస్థకు గురైన వారిలో 40 మంది పిల్లలు, పది మంది మహిళలు కూడా ఉన్నారు. వారిని చికిత్స కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, కలుషిత ఆహారం ఆరగించడం వల్లే వారంతా అస్వస్థతకు లోనైట్టు వైద్యాధికారులు వెల్లడించారు. అనారోగ్యంపాలైన వారిలో 9 నుంచి 15 యేళ్ల వయసు కలిగిన పిల్లలు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. మరోవైపు వీధి వ్యాపారి నుంచి ఫుడ్ శాంపిల్స్ సేకరించి, వాటిని రాంచీలోని ప్రయోగశాలకు పంపించారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

తర్వాతి కథనం
Show comments