Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లింట విషాదం - సిలిండర్ పేలి ముగ్గురి సజీవదహనం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (13:49 IST)
పంజాబ్ రాష్ట్రంలోని ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్‌లోని విక్రమ్ పూర్‌లో గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఫజిల్కా జిల్లాలోని జలాలా‌బాద్ ప్రాంతంలో శనివారం జరిగిన ఓ వివాహ వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనపై నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విక్రమ్‌పూర్‌లో గ్రామంలో చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నట్టు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారని, ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments