Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లింట విషాదం - సిలిండర్ పేలి ముగ్గురి సజీవదహనం

Webdunia
ఆదివారం, 3 జులై 2022 (13:49 IST)
పంజాబ్ రాష్ట్రంలోని ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్‌లోని విక్రమ్ పూర్‌లో గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఫజిల్కా జిల్లాలోని జలాలా‌బాద్ ప్రాంతంలో శనివారం జరిగిన ఓ వివాహ వేడుకలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనపై నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విక్రమ్‌పూర్‌లో గ్రామంలో చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నట్టు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారని, ప్రస్తుతం వారికి చికిత్స జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments