Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంధకారంలోకి చంఢీఘర్‌ - 32 గంటలుగా ఆగిన విద్యుత్ సరఫరా

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (13:26 IST)
పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చంఢీఘర్‌లో ప్రస్తుతం అంధకారంలో చిక్కుకుంది. గత 36 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. ముఖ్యంగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించి 48 గంటలుగా నిరసన చేస్తున్నారు. దీంతో చంఢీఘర్ ప్రాంతంలో అంధకారంలోకి చిక్కుకునిపోయింది. 
 
ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆస్పత్రులు, గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లక్షలాది ప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. ఆస్పత్రులకు కరెంట్ సరఫరా ఆగిపోవడంతో అత్యవసర సేవలు స్తంభించిపోయాయి. ఆస్పత్రుల్లో ఉన్న జనరేటర్లు సరిగా పనిచేయక పోవడంతో ప్రైవేట్ జనరేటర్లను అద్దెకు తీసుకుని, ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు అందిస్తున్నారు. మరోవైపు, విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టిసారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments