Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళకు పాకిన మతమార్పిడులు : హిందూ మతంలోని 30 మంది క్రైస్తవులు!

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (14:59 IST)
మతమార్పిడులు ఉత్తర భారతదేశం నుంచి కేరళ రాష్ట్రానికి పాకాయి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ మతమార్పిడులు జరిగాయి. కేరళ రాష్ట్రంలోని అళప్పుళకు చెందిన 8 క్రైస్తవ కుటుంబాల్లోని 30 మంది హిందూ మతం స్వీకరించారు. కనిచానలూరులోని ఓ దేవాలయంలో ఆదివారం ఈ మత మార్పిడులు జరిగాయి. 
 
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా, కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చట్టాలకు వ్యతిరేకంగా మత మార్పిడులు జరిగాయా? అనే కోణంలో దర్యాప్తునకు ఆదేశించినట్టు హోం మంత్రి సి.రమేష్ తెలిపారు. కాగా, మరో 150 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి రావాలని కోరుకుంటున్నాయని స్థానిక వీహెచ్‌పీ నేత ప్రతాప్ పడిక్కల్ తెలిపారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments