Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టుకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (13:44 IST)
సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు నియమితులు కానున్నారు. వీరిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కొహ్లీ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టుకు జడ్జిలుగా మొత్తం 9 మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. వారిలో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం. 
 
తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కొహ్లీ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న, గుజరాత్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ బేల త్రివేది ఉన్నారు. అలాగే సుప్రీం కోర్టు బార్ నుంచి తెలుగు న్యాయవాది జస్టిస్‌ పీఎస్‌ నరసింహ కూడా కొలీజియం సిఫార్స్ చేసిన వారిలో ఉన్నారు. 
 
అయితే, నాగరత్న, నరసింహకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. న్యాయమూర్తులు ఏఎస్‌ ఓకా, విక్రమ్‌, జేకే మహేశ్వరి, సీటీ రవికుమార్‌, సుందరేష్‌లను కొలీజియం సిఫార్సు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments