Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సింగ్ విద్యార్థిని అత్యాచారం కేసులో ముగ్గురి అరెస్ట్

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (09:31 IST)
కేరళ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ దళిత విద్యార్థి అత్యాచారం కేసులో ఆ రాష్ట్ర పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19)పై ఇటీవల ఎర్నాకుళంలో గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెల్సిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో నర్సింగ్ విద్యార్థినిపై ఆమె ఇద్దరు స్నేహితులతో పాటు ఆటో డ్రైవర్ మంగళవారం అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం