Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళకు నైరుతి రుతుపవనాలు : ఎండలకు 2005 మంది మృతి!

Webdunia
శనివారం, 30 మే 2015 (11:25 IST)
నైరుతీ రుతుపవనాలు శనివారం కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎండలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో లక్షద్వీప్ మీదుగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈ పవనాలు రానున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. 
 
కాగా, గడిచిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. భయంకరమైన ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2005 మంది మరణించారని అధికారులు తెలిపారు. శుక్రవారం జార్ఖండ్‌లోని పలమావూ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో 156 మంది తెలంగాణాలో ఎండలకు 49 మంది మరణించినట్లు తెలుస్తోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments