చెన్నై ఐఐటీలోని హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (12:43 IST)
చెన్నై ఐఐటీలోని హాస్టల్ గదిలో విద్యార్థిని శవమై కనిపించిందని.. ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, తాజాగా మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. 
 
మహారాష్ట్రకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థి కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పోలీసులు ఆత్మహత్యను నిర్ధారిస్తే.. ఈ ఏడాది ఐఐటీ మద్రాస్‍‌లో ఇది నాలుగో కేసు అవుతుంది. ఈ నెల ప్రారంభంలో ఐఐటీ మద్రాస్‌లో 32 ఏళ్ల ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments