Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై ఐఐటీలోని హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (12:43 IST)
చెన్నై ఐఐటీలోని హాస్టల్ గదిలో విద్యార్థిని శవమై కనిపించిందని.. ఇది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, తాజాగా మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. 
 
మహారాష్ట్రకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థి కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పోలీసులు ఆత్మహత్యను నిర్ధారిస్తే.. ఈ ఏడాది ఐఐటీ మద్రాస్‍‌లో ఇది నాలుగో కేసు అవుతుంది. ఈ నెల ప్రారంభంలో ఐఐటీ మద్రాస్‌లో 32 ఏళ్ల ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై డియర్ ఫ్రెండ్స్, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా వుంటా: మెగాస్టార్ చిరంజీవి

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రేమ మాసాన్ని వేడుక జరుపుకోవడానికి దుబాయ్‌లో రొమాంటిక్ గేట్ వేలు

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments