Webdunia - Bharat's app for daily news and videos

Install App

2జీ స్కామ్ : రాజా, కనిమొళికి బెయిల్ మంజూరు!

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (19:09 IST)
2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌కు సంబంధించిన రూ.200కోట్ల మనీ లాండరింగ్ కేసులో మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఏ రాజా, ఎంపీ కనిమొళి, ఏడుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు రాజా, కనిమొళి కోర్టుకు హాజరయ్యారు. కాగా, బుధవారం ఉదయం కరుణానిధి భార్య, కనిమొళి సవతి తల్లి దయాళు అమ్మాళ్‌కు కూడా బెయిల్ లభించింది.
 
దయాళు అమ్మాల్‌కు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం రూ.5 లక్షల సొంత పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. అలాగే అదే మొత్తంతో ఇద్దరు ష్యూరిటీని ఇవ్వాలని చెప్పింది. అయితే, ఈ కేసులో తన పేరును తొలగించాలన్న దయాళు అమ్మాల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దయాళు అమ్మాల్, రాజా, కనిమొళిలతో పాటు మరో ఏడుగురికి బెయిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments