Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో 84 ఏనుగులు చనిపోయాయ్.. మగ ఏనుగులే అధికం: కాళిదాస్

ఏనుగుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర కొండ ప్రాంతాల భద్రత కమిటీ అధ్యక్షుడు కాళిదాస్ చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో గత ఏడాది 84 ఏనుగులు మృతిచెందాయని కాళిదాస్ తెలిపారు. కోయంబత్తూర్‌

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (09:22 IST)
ఏనుగుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర కొండ ప్రాంతాల భద్రత కమిటీ అధ్యక్షుడు కాళిదాస్ చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో గత ఏడాది 84 ఏనుగులు మృతిచెందాయని కాళిదాస్ తెలిపారు.

కోయంబత్తూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కాళిదాస్.. రాష్ట్రంలోని నీలగిరి, కోయంబత్తూరు, సత్యమంగళం, కడ రాష్ట్రంలోని నీలగిరి, కోయం బత్తూర్‌, సత్యమంగళం, కడలూర్‌, కేరళ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఏనుగులు మృతి చెందుతున్నాయని తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా 1,000 నుంచి 1,500 వరకు ఏనుగులు ఉన్నాయని, పలు ప్రాంతాల్లో రైళ్లు ఢీకొని, అనారోగ్యంతో ఏనుగులు మృతి చెందుతున్నాయని తెలిపారు. గత యేడాది రాష్ట్రంలో 84 ఏనుగులు మృతి చెందగా వాటిలో మగ ఏనుగులు అధికమని చెప్పుకొచ్చారు.
 
అడవుల్లో కూడా కరువు చోటుచేసుకుంటుండడంతో జనవాసల్లోకి వస్తున్న ఏనుగులు మృత్యువాత పడుతున్నాయని చెప్పుకొచ్చారు. మానవులు అవసరాల నిమిత్తం ఆక్రమణలకు పాల్పడుతుండడంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా వన్యమృగాలపై కూడా పడిందన్నారు. అంతేకాకుండా చట్టానికి విరుద్ధంగా రైతులు పంట పొలాల వద్ద విద్యుత కంచెలను ఏర్పాటుచేసుకోవడం, ఆ ప్రాంతాలకు వెళ్లిన ఏనుగులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందుతున్నాయన్నారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments