Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల ముందే మహిళను వెంబడించి చంపేశాడు.. ఢిల్లీలో పట్టపగలు..?

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (22:06 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. పిల్లల ముందే కత్తితో వెంటాడి మరి ఆ మహిళను పొడిచి చంపేశారు. ఆపై నిందితులు పరారైనారు.
 
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మధ్యాహ్నం సాగర్ పూర్ పోలీస్ స్టేషన్‌కు ఒక మహిళ కత్తిపోట్లకు గురైనట్లు ఫోన్ వచ్చింది. కానీ ఆమె ఆస్ప్రత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు తన పిల్లలతో ఇంటికి వెళుతున్నప్పుడు నిందితుడు ఆమెను వెంబడిస్తున్నట్లు సంఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజీ లభించిందని పోలీసులు తెలిపారు. 
 
ఆ ఫుటేజీ ప్రకారం నిందితుడిని పట్టుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments