Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి మేక వచ్చిందనీ.. తలలు పగులగొట్టుకున్నారు...

ఉత్తర్‌ప్రదేశ్‌లో మేక కోసం జరిగిన గొడవల్లో ఓ యువకుడు (24) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం సాలేనగర్‌ గ్రామంలో సమయుద్దీన్‌ పెంచుకునే మేక పొరుగున ఉన్న జావేద్‌ ఇంట్లోకి వెళ్లి

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (10:26 IST)
ఉత్తర్‌ప్రదేశ్‌లో మేక కోసం జరిగిన గొడవల్లో ఓ యువకుడు (24) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం సాలేనగర్‌ గ్రామంలో సమయుద్దీన్‌ పెంచుకునే మేక పొరుగున ఉన్న జావేద్‌ ఇంట్లోకి వెళ్లింది. దీంతో జావేద్‌ కుటుంబ సభ్యులు మేక తమ ఇంట్లోకి వచ్చిందని గట్టిగా కేకలు పెట్టారు. దీంతో జావెద్, సమయుద్దీన్ కుటుంబాల మధ్య మాటామాటా పెరిగింది. 
 
చిన్నగా మొదలైన గొడవ పెనుతుఫానులా మారింది. ఇరువురి మధ్య గొడవ పెరిగి... కర్రలతో పోట్లాడుకున్నారు. అనంతరం తుపాకీతో కాల్చుకున్నారు. ఈ ఘటనలో జావెద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘర్షణలో జావెద్ సోదరికి, మరో బంధువుకు కూడా గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడినుండి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments