Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా పుట్టాలని ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

ఆ యువతి పీజీ పూర్తి చేసింది. దైవారాధన ఎక్కువ. మతపరమైన నమ్మకాలంటే మరీ గుడ్డిగా నమ్మేస్తుంది. పేరు అనిష శర్మ. వయసు 22 సంవత్సరాలు. వచ్చేజన్మలో శివుడికి భర్యగా పుట్టాలని శివుడి గుడిలోనే తనువు చాలించింది.

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (15:08 IST)
ఆ యువతి పీజీ పూర్తి చేసింది. దైవారాధన ఎక్కువ. మతపరమైన నమ్మకాలంటే మరీ గుడ్డిగా నమ్మేస్తుంది. పేరు అనిష శర్మ. వయసు 22 సంవత్సరాలు. వచ్చేజన్మలో శివుడికి భర్యగా పుట్టాలని శివుడి గుడిలోనే తనువు చాలించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గుర్గావ్ సమీపంలోని షేర్పూర్ గ్రామానికి చెందిన అనిష శర్మ అనే యువతికి దైవారాధన ఎక్కువ. వచ్చే జన్మలో పార్వతిదేవిగా పుట్టాలని భావించింది. ఇందుకోసం తాను ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేకే తనువు చాలిస్తున్నట్లు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. అదీ కూడా శివుడి గుడిలోనే. 
 
ఈ విషయాన్ని గమనించిన ఆలయ పూజారి గోపాల్ దాస్ స్థానికులకు సమాచారం చేరవేశాడు. ఆ వెంటనే స్థానికులకు వచ్చి ఆ యువతిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఘటనా స్థలంలో యువతి పర్సు, మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. పర్సులో ఓ లేఖ కనిపించింది. మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా అవతరించాలని, అందుకే ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేకే తనువు చాలిస్తున్నానని, శివుడు తన కోరిక నెరవేర్చాలని వేడుకొంటున్నట్లు ఆ లేఖలో రాసి ఉంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments