Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ర్యాగింగ్ భూతం.. టాయిలెట్లు కడిగించి.. మురుగునీరు తాగించారు..

ర్యాంగింగ్ భూతం అక్కడక్కడా పంజా విసురుతూనే ఉంది. ర్యాంగింగ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేరళలో దారుణమైన ర్యాంగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోక

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (16:24 IST)
ర్యాంగింగ్ భూతం అక్కడక్కడా పంజా విసురుతూనే ఉంది. ర్యాంగింగ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేరళలో దారుణమైన ర్యాంగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని మలప్పురం జిల్లా మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై అమానుషంగా ప్రవర్తించారు. పైశాచికంగా జూనియర్ విద్యార్థులతో మురుగునీరు తాగించారు. 
 
జూనియర్ విద్యార్థులతో టాయిలెట్లు కడిగించడంతో పాటు మురుగునీటిని తాగించారు. కొట్టాయంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన సంఘటనలో విద్యార్థి మూత్ర పిండాలు దెబ్బతిన్నాయి. దీంతో, అతనికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులు లొంగిపోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 
 
ఈ దారుణంపై సుమారు 40 మంది జూనియర్ విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి బుధవారం ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ర్యాంగింగ్‌పై స్పందించిన యాజమాన్యం 21 మంది సీనియర్లను సస్పెండ్ చేసింది. అంతేగాకుండా ఘటనపై దర్యాప్తుకనకు ఓ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments