Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ర్యాగింగ్ భూతం.. టాయిలెట్లు కడిగించి.. మురుగునీరు తాగించారు..

ర్యాంగింగ్ భూతం అక్కడక్కడా పంజా విసురుతూనే ఉంది. ర్యాంగింగ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేరళలో దారుణమైన ర్యాంగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోక

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (16:24 IST)
ర్యాంగింగ్ భూతం అక్కడక్కడా పంజా విసురుతూనే ఉంది. ర్యాంగింగ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేరళలో దారుణమైన ర్యాంగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని మలప్పురం జిల్లా మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై అమానుషంగా ప్రవర్తించారు. పైశాచికంగా జూనియర్ విద్యార్థులతో మురుగునీరు తాగించారు. 
 
జూనియర్ విద్యార్థులతో టాయిలెట్లు కడిగించడంతో పాటు మురుగునీటిని తాగించారు. కొట్టాయంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన సంఘటనలో విద్యార్థి మూత్ర పిండాలు దెబ్బతిన్నాయి. దీంతో, అతనికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులు లొంగిపోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 
 
ఈ దారుణంపై సుమారు 40 మంది జూనియర్ విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి బుధవారం ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ర్యాంగింగ్‌పై స్పందించిన యాజమాన్యం 21 మంది సీనియర్లను సస్పెండ్ చేసింది. అంతేగాకుండా ఘటనపై దర్యాప్తుకనకు ఓ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments