Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుల్బర్గా మారణకాండ: 11 మందికి జీవిత ఖైదు, 13 మందికి ఏడేళ్ల శిక్ష.. మోడీకి క్లీన్‌చిట్!

గుల్బర్గా మారణకాండలో పాల్గొన్న వారికి శుక్రవారం సిట్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయితే 2002లో గుజరాత్‌లో మోడీ (ప్రస్తుత ప్రధాన మంత్రి) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే సిట్ అతన

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (14:07 IST)
గుల్బర్గా మారణకాండలో పాల్గొన్న వారికి శుక్రవారం సిట్ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయితే 2002లో గుజరాత్‌లో మోడీ (ప్రస్తుత ప్రధాన మంత్రి) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే సిట్ అతనికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. పదేళ్లకు పైగా ఈ కేసుపై విచారణ కొలిక్కి వచ్చింది. తొలుత 66 మందిని నిందితులుగా గుర్తించారు. అయితే వారిలో 36 మందిని నిర్దోషులుగా గుర్తించారు. 
 
వీరిలో ఐదుగురు మృతి చెందగా, ఒకరి ఆచూకీ మాత్రం తెలియలేదు. 24 మందిని దోషులుగా నిర్ధారించారు. వారిలో 11 మందికి జీవితఖైదు, 13మందికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దోషులుగా తేలిన వారిలో ఆయుర్వేద డాక్టర్ అతుల్ వేద్, వీహెచ్‌పీ నాయకుడు  కూడా ఉన్నారని సిట్ కోర్టు వెల్లడించింది. 
 
కాగా, 2002 ఫిబ్రవరి 28... గుజరాత్ ఓ చీకటి దినం. ఆ రోజున గుల్బర్గా సొసైటీపై అల్లరి మూకలు దాడి చేసి దొరికిన వారిని దొరికినట్టు నరికిపారేశారు. మృతిచెందిన వారిలో మాజీ కాంగ్రెస్ ఎంపీతో సహా ఎహసాన్ జాఫ్రీ కూడా ఉన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments