Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదర్భలో 20 మంది రైతులు మృతి.. కంటిచూపు కూడా కోల్పోయారు..

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 20 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. పత్తి చేలకు పురుగులమందు పిచికారి చేస్తూ ఇప్పటి వరకు 20 మంది రైతులు మరణించారు. పలువురు కంటిచూపు కోల్పోయారు. ముంబైకి 670 కిలోమీటర్ల దూ

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (17:37 IST)
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 20 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. పత్తి చేలకు పురుగులమందు పిచికారి చేస్తూ ఇప్పటి వరకు 20 మంది రైతులు మరణించారు. పలువురు కంటిచూపు కోల్పోయారు. ముంబైకి 670 కిలోమీటర్ల దూరం ఉన్న యావత్మాల్ జిల్లాలో అధికారులు హైలర్ట్ ప్రకటించారు.
 
ఈ ప్రాంతంలో పత్తి చేలకు పురుగులమందు పిచికారీ చేస్తూ ఆ వాసనలు పీల్చడంతో గత నెలలో 20 మంది చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 600 మంది రైతులు పురుగులమందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురైయ్యారు. వీరిలో వంద మందికి పైగా వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.2లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments