Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లి ఎంత పని చేసిందబ్బా... రెండేళ్ళ చిన్నారి మృతి!

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (17:17 IST)
ఓ నల్లపిల్లి చేసిన పనికి రెండేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పిల్లి రూపంలో మృత్యువు రావడంతో రెండేళ్ళ చిన్నారి చనిపోయిన విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై అయనావరం ప్రాంతంలో నివసిస్తున్న దంపతులు శనివారం సాయంత్రం తమ చిన్నారిని టీవీ టేబుల్‌ పక్కన పడుకోబెట్టి పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఇంట్లోకి దూరిన పిల్లి టీవీని నెట్టేయడంతో పాప తలపై పడి తీవ్రంగా గాయపడింది. 
 
తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక కీల్పాక్ ప్రభుత్వ హాస్పిటల్‌గా తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అంతసేపూ తమ కళ్ల ముందే అల్లారుముద్దుగా ఆడుకున్నపాప మృతి చెందిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments