Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోటి విద్యార్థిపై హేయమైన చర్య... జ్యూస్‌లో మూత్రం కలిపి తాగమని?

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (21:44 IST)
తమిళనాడులో తోటి విద్యార్థిపై హేయమైన చర్యకు పాల్పడ్డారు ఆతని స్నేహితులు. తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీలో చదువుతున్న ఇద్దరు వ్యక్తులు మూత్రంతో కలిపిన జ్యూస్ తాగమని తోటి విద్యార్థిపై ఒత్తిడి తెచ్చినందుకు సస్పెండ్ చేయబడ్డారు. బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
రామ్‌జీ నగర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థి వైస్‌ ఛాన్సలర్‌ వి.నాగరాజ్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై తక్షణ చర్యగా, తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీ ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని నియమించింది.
 
దీనిపై కమిటీ ఒక నిర్ధారణకు వచ్చి జనవరి 18, 2024న తమ దర్యాప్తు నివేదికను సమర్పించింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు విద్యార్థులను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments