Webdunia - Bharat's app for daily news and videos

Install App

లుథియానా కోర్టులో భారీ పేలుడు : ఇద్దరి మృతి

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (14:26 IST)
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా కోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోర్టు బాత్రూమ్ గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోర్టు ప్రాంగణంలోని రెండో అంతస్తులో ఈ పేలుడు సంభవించగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
కోర్టు కాంప్లెక్స్‌ రెండో అంతస్తులోని బాత్రూమ్‌లో మధ్యాహ్నం 11.22 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు బాత్రూమ్ అద్దాలు బాగా దెబ్బతిన్నాయి. జిల్లా కోర్టు పని సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. 
 
సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు వెళ్లి కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే, ఈ పేలుడు సంభవించిన కోర్టు ప్రాంగణం నగరం నడిబొడ్డున కమిషనరు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments