Webdunia - Bharat's app for daily news and videos

Install App

లుథియానా కోర్టులో భారీ పేలుడు : ఇద్దరి మృతి

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (14:26 IST)
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా కోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోర్టు బాత్రూమ్ గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోర్టు ప్రాంగణంలోని రెండో అంతస్తులో ఈ పేలుడు సంభవించగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
కోర్టు కాంప్లెక్స్‌ రెండో అంతస్తులోని బాత్రూమ్‌లో మధ్యాహ్నం 11.22 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు బాత్రూమ్ అద్దాలు బాగా దెబ్బతిన్నాయి. జిల్లా కోర్టు పని సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. 
 
సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు వెళ్లి కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే, ఈ పేలుడు సంభవించిన కోర్టు ప్రాంగణం నగరం నడిబొడ్డున కమిషనరు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments