లుథియానా కోర్టులో భారీ పేలుడు : ఇద్దరి మృతి

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (14:26 IST)
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా కోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కోర్టు బాత్రూమ్ గోడలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కోర్టు ప్రాంగణంలోని రెండో అంతస్తులో ఈ పేలుడు సంభవించగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
కోర్టు కాంప్లెక్స్‌ రెండో అంతస్తులోని బాత్రూమ్‌లో మధ్యాహ్నం 11.22 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు బాత్రూమ్ అద్దాలు బాగా దెబ్బతిన్నాయి. జిల్లా కోర్టు పని సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. 
 
సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు వెళ్లి కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే, ఈ పేలుడు సంభవించిన కోర్టు ప్రాంగణం నగరం నడిబొడ్డున కమిషనరు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments