Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది సజీవదహనం

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:41 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హోటల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రమాద సమయంలో హోటల్‌లో మొత్తం 60మంది ఉండగా.. 17మంది సజీవ దహనమైనట్టు అధికారులు తెలిపారు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
 
తొలుత హోటల్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
కాగా, ఈ ప్రమాదం కారణంగా మంగళవారం సాయంత్రం జరగాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ నాలుగో వార్షిక వేడుకలను ఆ పార్టీ రద్దు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఓ ప్రకటనలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments