Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండల్ని ఢీకొట్టే ధీరులు.. ఫుడ్ పాయిజన్‌తో అల్లాడారు. ప్రమాదంలో 160 మంది సైనికులు

కేరళలోని పల్లిపుర వద్ద ఉండే సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఉన్న 160 మంది సైనికులు శనివారం రాత్రి విషాహారం తిన్నందుకు గాను ఆసుపత్రి పాలయ్యారు. భోజనం ముగించిన అనంతరం కడుపునొప్పి, వాంతులు ప్రారంభం కావడంతో సైనికుల

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (09:01 IST)
కేరళలోని పల్లిపుర వద్ద ఉండే సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఉన్న 160 మంది సైనికులు శనివారం రాత్రి విషాహారం తిన్నందుకు గాను ఆసుపత్రి పాలయ్యారు. భోజనం ముగించిన అనంతరం కడుపునొప్పి, వాంతులు ప్రారంభం కావడంతో సైనికులను తక్షణం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గతరాత్రి భోజనంలో వడ్డించిన చేప కారణంగా వారి ఆరోగ్యం ఉన్నట్లుండి తిరగబెట్టి ఉండొచ్చని ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు.
 
ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రుల పాలైన సీఆర్‌పిఎఫ్ సిబ్బందిలో కొంతమందికి ఐవీ డ్రిప్స్ అందించారు. ఇతరులకు వారి స్థితిని బట్టి మాత్రలతో సరిపెట్టారు. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ ఆసుపత్రిని సందర్శించి సైనికుల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments