Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో పిడుగుల వర్షం - 16 మంది మృతి

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (08:51 IST)
బీహార్ రాష్ట్రంలో పిడుగుల వర్షం కురిసింది. ఈ పిడుగులపాటుకు ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్ద ఎత్తున పిడుగులు పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే  పిడుగుపాటుతో 16 మంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివవరకు కురిసిన పిడుగుల వర్షానికి 36 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. 
 
మంగళవారం ఈస్ట్ చంపారాన్ జిల్లాలో నలుగురు, భోజ్‌పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు, సరన్ జిల్లాలో ముగ్గురు, వెస్ట్ చంపారాన్ జిల్లాలో ఇద్దరు, అరారియ జిల్లాలో ఇద్దరు బంకా ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, ఈ పిడుగల వర్షంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments