Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్: 152 మందికి స్వైన్ ఫ్లూ.. 41మంది మృతి

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (15:26 IST)
ఇండోర్‌లో స్వైన్ ఫ్లూ విజృంభించింది. జనవరి నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధితో 41మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 644 మందిని పరీక్షించగా అందులో 152 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తేలింది.


ప్రస్తుతం మరో 19 మంది స్వైన్ ఫ్లూతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ముఖ్య వైద్యాధికారి ప్రవీణ్ జాదియా చెప్పారు. స్వైన్ ఫ్లూ కలకలంతో తాము ఫీవర్ క్లినిక్ తెరచామని ప్రవీణ్ తెలిపారు. 
 
స్వైన్ ఫ్లూతో ఇండోర్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇండోర్ సిటీలో మాత్రం 20 మంది ప్రాణాలు కోల్పోయారని జాదియా వెల్లడించారు. స్వైన్ ఫ్లూ అంటు వ్యాధి కావడం ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
 
ముఖ్యంగా వేగంగా శ్వాస తీసుకోవటం, నీరు తాగటంలో లేదా ఆహారం మింగటంలో ఇబ్బంది ఏర్పడటం, జ్వరం, తీవ్రంగా దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని వైద్యులు హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments