Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునంద శరీరంలో విషం... తేల్చిన పోస్టు మార్టం నివేదిక

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (11:59 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసులో తాజాగా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె శరీరంలో విషం ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. 
 
పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్‌తో శశిథరూర్‌కు ఉన్న సంబంధం కూడా సునందను మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ నక్షత్ర హోటల్‌లో ఆమె అనుమానాస్పదంగా చనిపోయారు.
 
ఈ కేసులో శశిథరూర్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 498-ఏ, 306 కింద కేసులు నమోదై ఉన్నాయి.ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం సునంద శరీరంలో విషం ఉందని, శరీరంపై 15 చోట్ల గాయాలు ఉన్నాయని చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments