Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా వేళ.. ముంబైలో విషాదం.. ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ వద్ద తొక్కిసలాట.. 15 మంది మృతి

దేశ వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజాగా ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. పాదాచారులు నడిచే ప్లైఓవర్‌పై రద్దీ పెరగడంతో ఒక్కసారిగా తొక్కిసల

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (12:09 IST)
దేశ వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజాగా ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. పాదాచారులు నడిచే ప్లైఓవర్‌పై రద్దీ పెరగడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. 
 
మరోవైపు సహాయక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఫ్లై ఓవర్ వద్ద జనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో కొంతమంది మెట్ల దారిని విడిచిపెట్టి.. బ్రిడ్జిపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. అంతేగాకుండా ఫ్లై ఓవర్ భారీ వర్షాల కారణంగా కూలిపోనుందని టాక్. 
 
భారీ వర్షాలు కురుస్తుండటంతో వంతెనపైకి ప్రయాణీకులు పరుగులు తీయడంతో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై తొక్కిసలాట చోటుచేసుకుందని అధికారులు చెప్తున్నారు. అంతేగాకుండా ఈ స్టేషన్లో లోకల్‌ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. వంతెనపై ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments