Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా వేళ.. ముంబైలో విషాదం.. ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ వద్ద తొక్కిసలాట.. 15 మంది మృతి

దేశ వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజాగా ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. పాదాచారులు నడిచే ప్లైఓవర్‌పై రద్దీ పెరగడంతో ఒక్కసారిగా తొక్కిసల

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (12:09 IST)
దేశ వాణిజ్య నగరం ముంబైని భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో తాజాగా ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. పాదాచారులు నడిచే ప్లైఓవర్‌పై రద్దీ పెరగడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. 
 
మరోవైపు సహాయక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఫ్లై ఓవర్ వద్ద జనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో కొంతమంది మెట్ల దారిని విడిచిపెట్టి.. బ్రిడ్జిపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగింది. అంతేగాకుండా ఫ్లై ఓవర్ భారీ వర్షాల కారణంగా కూలిపోనుందని టాక్. 
 
భారీ వర్షాలు కురుస్తుండటంతో వంతెనపైకి ప్రయాణీకులు పరుగులు తీయడంతో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై తొక్కిసలాట చోటుచేసుకుందని అధికారులు చెప్తున్నారు. అంతేగాకుండా ఈ స్టేషన్లో లోకల్‌ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. వంతెనపై ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments