Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీహరికోట షార్‌లో కరోనా కలకలం... ఒకే రోజు 142 పాజటివ్ కేసులు

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (13:41 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం షార్ సెంటరులో పని చేసే ఉద్యోగులపై కరోనా వైరస్ విరుచుకుపడింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న ఈ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఒకే రోజు ఏకంగా 142 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
మంగళవారం ఏకంగా 91 మందికి ఉద్యోగులకు ఈ వైరస్ సోకింది. సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లి వస్తున్న వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, అనేక కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటికే 50 శాతం మంది ఉద్యోగులతో షార్ కేంద్రం పని చేస్తుంది. 
 
ఇపుడు అనేక మంది ఈ వైరస్‌ కోరల్లో చిక్కుకున్నారు. ఒకే రోజులో 142 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో మిగిలిన ఉద్యోగులు సైతం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments