Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. చిన్నారి మర్మాంగంలో కర్రలు కుక్కి...

ఇటీవలి కాలంలో చిన్నారులపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఎటా ప్రాంతంలో దారుణం జరిగింది.

Webdunia
ఆదివారం, 26 మార్చి 2017 (11:48 IST)
ఇటీవలి కాలంలో చిన్నారులపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఎటా ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న 14 యేళ్ళ చిన్నారిని కొంతమంది బలవంతంగా తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అంతటితో ఆగలేదు. అత్యంత కర్కశంగా చిన్నారి మర్మాంగంలో కర్రలు కుక్కి రక్తస్రావం అయ్యేలా చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల్లో ఇద్దరు మైనర్లేనని పోలీసులు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments