Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం.. బీజేపీ మద్దతుదారుడి అరెస్ట్

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయలాంటి చట్టాలొచ్చినా.. మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. 14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారి అత్యాచారానిరి పాల్పడ్డాడు. ఈ ఘటన త్రిప

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (11:50 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయలాంటి చట్టాలొచ్చినా.. మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. 14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారి అత్యాచారానిరి పాల్పడ్డాడు. ఈ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీజేపీ నేతగా మనోజ్ డెబ్ (54) తనను తాను ప్రచారం చేసుకున్నాడు. 
 
గత ఫిబ్రవరి 11న చంప్లాయ్‌లోని తన ఫామ్ హౌస్‌లో మైనర్ బాలిక (14)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం బయటికి చెప్తే చంపేస్తానని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా నాలుగు సార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
గతవారం ఫామ్‌హౌస్‌కు రమ్మని బెదిరించడంతో బాధితురాలు స్నేహితురాలి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments