Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం.. బీజేపీ మద్దతుదారుడి అరెస్ట్

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయలాంటి చట్టాలొచ్చినా.. మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. 14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారి అత్యాచారానిరి పాల్పడ్డాడు. ఈ ఘటన త్రిప

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (11:50 IST)
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయలాంటి చట్టాలొచ్చినా.. మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. 14 ఏళ్ల బాలికపై 54 ఏళ్ల బీజేపీ మద్దతుదారుడైన వ్యాపారి అత్యాచారానిరి పాల్పడ్డాడు. ఈ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీజేపీ నేతగా మనోజ్ డెబ్ (54) తనను తాను ప్రచారం చేసుకున్నాడు. 
 
గత ఫిబ్రవరి 11న చంప్లాయ్‌లోని తన ఫామ్ హౌస్‌లో మైనర్ బాలిక (14)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం బయటికి చెప్తే చంపేస్తానని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా నాలుగు సార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
గతవారం ఫామ్‌హౌస్‌కు రమ్మని బెదిరించడంతో బాధితురాలు స్నేహితురాలి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments