Webdunia - Bharat's app for daily news and videos

Install App

13ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం...

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (14:07 IST)
13 ఏళ్ల విద్యార్థినిపై పాఠశాల ఉపాధ్యాయులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డ దారుణమైన ఘటన రాజస్థాన్ ఆల్వార్ జిల్లాలోని నారాయణ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే నీచమైన ఘటనకు ఒడిగట్టారు. పాఠశాల మేనేజర్‌తో పాటు ఉపాధ్యాయులు, పలువురు సిబ్బంది సైతం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తం 13 మందిపై నారాయణ్‌పూర్‌ పోలీసులు పోక్సో, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
 
ఏడాది కాలంగా బాలికపై అత్యాచారానికి పాల్పపడుతున్నారని, ఈ విషయం ఎవరికైన చెబితే చంపుతామని బాలికలను బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులకు సహకరించిన ముగ్గురు మహిళా సిబ్బందిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments