Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసిలో తొక్కిసలాట.. 12 మంది మృత్యువాత

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (15:23 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని రాజ్‌ఘాట్ వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
 
కాగా బాబా జై గురుదేవ్ సభ వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. వీరంతా రాజ్‌ఘాట్ వంతెన వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో బాబా జై గురుదేవ్‌ను చూసేందుకు ఒక్కసారి ఎగబడటంతో ఈ తొక్కిసలాట జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సీనియర్ అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments