Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ వరదలు : 12 మంది మృతులు

Webdunia
సోమవారం, 30 మే 2016 (14:23 IST)
ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర భారతంలోని నదులు పొంగడానికి సిద్ధంగా ఉన్నాయి. వరద నీరు భారీ స్థాయిలో నదుల్లో చేరడంతో నదుల్లో నీటి ప్రవాహం ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గాలివానలు, పిడుగుపాటుతో కూడిన వర్షం కారణంగా 12 మంది మృతిచెందారు. 
 
కాన్పూర్ బిల్హార్ ప్రాంతంలో ఇద్దరు మృతి చెందారు. మావు జిల్లాలో ఒకరు మరణించారు. వారణాసిలోని శివపురి ప్రాంతంలో చెట్టు కూలి పడడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రామగావ్‌లో మట్టి ఇల్లు కూలిపోవడంతో ఒక మహిళ దుర్మరణం చెందింది. 
 
అజాంఘడ్‌లోని అసండీహ్ గ్రామంలో పాఠశాల గేటు కూలి ఇద్దరు చిన్నారులు, ఫరుఖహాబాద్‌లో పిడుగుపాటుకు నలుగురు చనిపోయారు. మధురాలో కరెంట్ షాక్ తగిలి ఒకరు మృతి చెందారు. వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments