Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదుపు తప్పిన మినీ బస్సు లోయలో పడి 11 మంది మృతి

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (17:50 IST)
అదుపు తప్పిన మినీ బస్సు లోయలో పడి 11 మంది మృతి చెందారు. ఈ దారుణమైన ఘటన జమ్మూ కశ్మీర్‌‌లో చోటుచేసుకుంది. ధాత్రి నుంచి దోడాకు వెళ్తున్న ఈ బస్సు అదుపు తప్పడంతో లోయలో పడిపోయింది. 
 
ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధానమంత్రి మోదీ. అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల సాయం అందించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments