Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టుల మెరుపుదాడి.. 11 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృత్యువాత

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఫలితంగా ప్రాథమిక సమాచారం మేరకు 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఈ దాడి సోమవారం మధ్యాహ్నం సుకుమాలో జరిగింది.

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (17:14 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఫలితంగా ప్రాథమిక సమాచారం మేరకు 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఈ దాడి సోమవారం మధ్యాహ్నం సుకుమాలో జరిగింది.
 
సుకుమాలో మావోయిస్టుల సమాచారం ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. దీన్ని అదునుగా భావించిన మావోలు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారు. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వ‌హిస్తోన్న‌ 11 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లపై కాల్పులు జరిపగా, వారంతా అక్కడిక్కడే చనిపోయారు. 
 
సీఆర్పీఎఫ్ జ‌వాన్ల మృతిని బ‌స్త‌ర్ డీఐజీ సుంద‌ర్ రాజు దృవీక‌రించారు. మ‌రోవైపు బుర్కాపాల్‌-చింతాగుఫా ప్రాంతంలో ఏడుగురు జ‌వాన్ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయ‌ని, వారికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతుంద‌ని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments