Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ పూంఛ్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (12:25 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో ఈ ప్రమాదం జిరగింది. మండి నుంచి షాజియాన్ వెళుతున్న మినీ స్సు ఒకటి డ్రైవర్ కంట్రోల్ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 11 మంది చనిపోయారు. 
 
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజన్ సిన్హా ప్రకటించారు. ప్రమాదస్థలంలో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరిలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments