Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందేళ్ల అరుదైన రాబందును పట్టుకున్నారు..

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (16:36 IST)
కాన్పూర్ స్థానికులు వందేళ్ల అరుదైన హిమాలయాకు చెందిన రాబందును రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శనివారం బెనజబర్ ఈద్గా శ్మశానవాటిక సమీపంలో హిమాలయన్ రాబందును రక్షించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. 
 
వారం రోజుల క్రితమే రాబందును చూశామని, అయితే పట్టుకోలేకపోయామని స్థానికులు తెలిపారు. అయితే తాజాగా దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. 
 
అధికారులు దానిని అలెన్ ఫారెస్ట్ జూకు తరలించి 15 రోజుల పాటు క్వారంటైన్ చేశారు. రాబందు సుమారు 8 కిలోల బరువు ఉందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments