Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ శివార్లలో బీజేపీ సీనియర్ నేత కాన్వాయ్‌పై 100 రౌండ్ల కాల్పులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బ్రిజ్‌పాల్ తియోటియా కాన్వాయ్‌పై గుర్తు తెలియని దుండగులు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తు

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (14:33 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బ్రిజ్‌పాల్ తియోటియా కాన్వాయ్‌పై గుర్తు తెలియని దుండగులు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి ఢిల్లీ శివార్ల‌లో జరిగింది. 
 
టొయొటా ఫార్చున‌ర్‌లో వ‌చ్చిన దుండ‌గులు ఏకే 47 రైఫిల్స్‌తో వంద రౌండ్ల కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన బ్రిజ్‌పాల్‌.. ప్ర‌స్తుతం నోయిడాలోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. ఆయ‌న‌తోపాటు మ‌రో ఐదుగురు కూడా ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments