Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. పది మంది శిశువులు సజీవ దహనం

సెల్వి
శనివారం, 16 నవంబరు 2024 (11:29 IST)
UP
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఝాన్సీలో ఉన్న మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో చిన్నారుల వార్డులో అర్థరాత్రి మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో పది మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీయగా.. స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. 
 
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వార్డు తలుపులు, కిటికీలు పగులగొట్టి 37మంది చిన్నారులను బయటకు తీశారు. ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో 47 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి పది మంది అభశుభం తెలియని శిశువులు సజీవ దహనమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments