Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. పది మంది శిశువులు సజీవ దహనం

సెల్వి
శనివారం, 16 నవంబరు 2024 (11:29 IST)
UP
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఝాన్సీలో ఉన్న మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో చిన్నారుల వార్డులో అర్థరాత్రి మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో పది మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకునేందుకు బయటకు పరుగులు తీయగా.. స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. 
 
ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వార్డు తలుపులు, కిటికీలు పగులగొట్టి 37మంది చిన్నారులను బయటకు తీశారు. ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో 47 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి పది మంది అభశుభం తెలియని శిశువులు సజీవ దహనమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments