Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ల నిర్లక్ష్యం ఖరీదు కంటిచూపు పరిహారం.. రూ. 1.8 కోట్లు

Webdunia
బుధవారం, 1 జులై 2015 (20:42 IST)
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ కుర్రాడు కంటి చూపు కోల్పోయాడు. తమకు ఏమాత్రం సంబంధం లేనట్టు వ్యవహరించిన డాక్టర్లను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. బాధితుడికి 1.8 కోట్ల రూపాయలను పరిహారంగా అందజేయాలని తీర్పు వెలువరించింది.
 
తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి చెన్నైకు చెందిన ఓ కుర్రాడి కంటి చూపు పోవడానికి కారణమయ్యారు. దీనిపై బాధితుడు న్యాయపోరాటం చేశాడు. అతనికి భారీ పరిహారం ఇవ్వాలని బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments