Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేలం రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి!

Webdunia
తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మృతి చెందారు. సేలంలోని సందై తడం అనే ప్రాంతంలో ఇరు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళతో పాటు తొమ్మిది మంది మృతి చెందగా, 59 మంది గాయపడ్డారు.

సేలం జిల్లా ఓమలూరుకు సమీపంలోని సందై తడం వద్ద సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును, బెంగళూరు నుంచి కొట్టయంకు వస్తున్న ఆమ్నీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

బస్సుకు అడ్డంగా ద్విచక్ర వాహనం రావడంతో ఢీకొనడాన్ని నియంత్రించే క్రమంలో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఓమలూరు, సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

Show comments