Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఐఎస్‌సి ఉగ్రవాద దాడి కేసు: ఆరుగురికి జీవితఖైదు

Webdunia
2005 వ సంవత్సరం కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని ఇండియన్ సైన్స్ సంస్థ (ఐఐఎస్‌సి)పై జరిగిన ఉగ్రవాద దాడి కేసులో ఆరుగురికి జీవిత ఖైదు పడింది. ఐఐఎస్‌సిపై 2005లో జరిగిన దాడి కేసులో ఆరుగురిని స్థానిక కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ తీర్పును శనివారం వెలువరించింది. ఇందులో భాగంగా ఆరుగురికి జీవిత ఖైదును ఖరారు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.

అయితే కుట్ర అభియోగం మోపిన మరో వ్యక్తిని మాత్రం నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. అంతేగాకుండా ఈ ఆరుగురికి ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు అనుమానిస్తారు. కాగా మొహమ్మద్ రజా - ఉల్ - రెహ్మాన్, అఫ్జల్ పాషా, మెహబూబ్ ఇబ్రహీం, మిరుద్దీన్ ఖాన్, నిజాముద్దీన్, మున్నాలకు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

Show comments