Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరెస్ట్ అధిరోహణ: చరిత్ర సృష్టించిన భారతీయులు

Webdunia
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని ఒక్క రోజులోనే అధిరోహించి 11 మంది భారతీయుల బృందం చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల యువతి, మరో మహిళతోపాటు 11 మంది భారతీయులు గురువారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇదే రోజు నేపాలీయుడొకరు కూడా 19వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పాడు.

ఉత్తరకాశికి చెందిన నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ (ఎన్ఐఎం) ప్రిన్సిపాల్ కల్నల్ మంగల్ మూర్తీ మసూర్ నేతృత్వంలోని పది మంది సభ్యుల బృందం గురువారం ఉదయం 8848 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని చేరుకున్నారు. రెండు గ్రూపులకు విడిపోయిన ఈ పది మంది సభ్యుల బృందం 0500, 0600 గంటలకు పర్వత శిఖరాన్ని చేరుకున్నారని ఎన్ఐఎం ప్రతినిధులు చెప్పారు.

మహారాష్ట్రకు చెందిన కృష్ణా పాటిల్ (19) అనే బాలిక కూడా నేపాల్ నుంచి బయలుదేరిన ఏషియన్ ట్రెక్కింగ్ బృందంతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించింది. ఈ ఘనత సాధించిన తొలి మరాఠీ ఈమె. పాటిల్ గురువారం ఉదయం 0700 గంటల సమయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నట్లు ఆమె తల్లి రంజనా పాటిల్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

Show comments