Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయకు భారతపుత్రిక అవార్డు : తల్లిదండ్రులకు అప్పగింత

Webdunia
FILE
ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయకు భారతపుత్రిక అవార్డు లభించింది. ఢిల్లీ నడివీధులలో రాక్షస మూక చేతిలో బలైపోయిన జ్యోతిసింగ్ అలియాస్ నిర్భయకు భారతపుత్రిక అవార్డుతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాళి అర్పించారు. ఢిల్లీలో జరిగిన ఎన్‌‌డిటివి ఇండియన్స్ ఆఫ్ ధ ఇయర్ అవార్డుల కార్యక్రమంలో నిర్భయ తల్లిదండ్రులకు 'భారత పుత్రిక' అవార్డును ప్రదానం చేసిన అనంతరం ప్రధాని మాట్లాడారు.

నిర్భయ మరణం వృధా కాబోదని... ఆమె మనందరికీ స్ఫూర్తి అని ప్రధాని చెప్పారు. ఇంకా మహిళల రక్షణ, భద్రత కోసం పనిచేస్తామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కాగా గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన నిర్భయ కదిలే బస్సులో నలుగురు కామాంధులచే సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్